SBI ఖాతాదారులకు శుభవార్త
SBI తమ ఖాతాదారులకు పర్సనల్ లోన్స్ ఇస్తున్నట్లు
ప్రకటించింది. తమ బ్యాంకు లో ఖాతా ఉన్నవారికి పర్సనల్ లోన్స్ ఇస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం జూన్ వరకు
అమలులో ఉంటుందని, దీన్నిSBI YONO యాప్ ద్వారా వినియోగిచుకోవచ్చని తెలిపింది.
ఈ పథకం ద్వారా రూ. 25 వేల నుండి రూ. ౩ లక్షల వరకు లోన్
తీసుకోవచ్చని తెలిపింది. ఈ లోన్ ని తిరిగి 18 నెలల్లో చెల్లించాలని సూచించింది.
అయితే ఇక్కడ ఎస్ బి ఐ ఒక మెలిక పెట్టింది. ఎవరికైతే ఎస్ బి ఐ లో వేతన ఖాతాలు
ఉంటాయో, ఆ ఖాతాదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఎస్ బి ఐ ఒక ప్రకటనలో
తెలిపింది.
No comments:
Post a Comment