బ్రేకింగ్ న్యూస్:
పంజాబ్లో కూలిన ఇండియన్ ఏయిర్ఫోర్స్ ఫైటర్ జెట్.
ఈరోజు ఇండియన్ ఏయిర్ఫోర్స్కి చెందిన Mig-29 ఫైటర్
జెట్ పంజాబ్లోని హోషియాపూర్ జిల్లా ప్రాంతంలో
కూలిపోయింది. ఫైటర్ జేట్ నేలమీదికి
దిగగానే మంటలు చేలరేగాయి. అద్రుష్టవశాత్తు అందులోని పైలట్, జెట్ కూలిపోకముందే అందులోనుండి
బయటపడ్డాడని అధికారులు చెప్పారు.
ఈ సమచారం తెలుసుకున్న
స్థానిక అధికారులు అక్కడికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదం నుండి
బయటపడిన పైలట్ని దగ్గరలో ఉన్న హాస్పెటల్కి తరలించారని తెలిసింది.
No comments:
Post a Comment