SBI నుండి బంపర్ ఆఫర్. 2 లక్షల ఎమర్జెన్సీ పర్సనల్ లోన్
కరోనా కారణంగా
ఇండియా మొత్తం లాక్డౌన్ అయిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశంలో ప్రజలు ఆర్ధికంగా ఇబ్బంది
పడుతున్నారు. ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజానికం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
అయితే దీన్ని ద్రుష్టిలో ఉంచుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆఫర్ని ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లక్షల వరకు పర్సనల్ లోన్ని అందిస్తోంది. ఇందులో కొత్తేముంది
అనుకోకండి.
SBI ఇచ్చే ఈ 2 లక్షల పర్సనల్ లోన్ని ప్రీ అప్రూవుడ్ పర్సనల్ లోన్ లేదా ఎమర్జెన్సీ
లోన్ కింద ఇవ్వబోతున్నారు. 45 నిమిషాలలో ఈ 2 లక్షల లోన్ ఇస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా ప్రకటించింది. ఇందులో ఇంకొక వెసులుబాటు ఎమిటంటే మీరు లోన్ తీసుకున్న 6 నెలల
వరకు ఇ ఎం ఐ కట్టాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత సంవత్సరానికి 7.25 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఈ లోన్
ఎలా అప్లై చేయాలి. ఈ లోన్ పొందలనుకునేవారు
ఇలా చేయండి.
స్టేట్ బ్యాంక్
ఆఫ్ ఇండియా ఖాతాలో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుండి PAPL అని టైప్ చేసి స్పేస్
ఇచ్చి మీ అకౌంట్లోని చివరి నాలుగు నంబర్లు
రాసి 567676 కి SMS చేయండి.
ఇలా పంపిన తరువాత
మీరు లోన్కి అర్హులో కాదో మీకు మెస్సేజ్ వస్తుంది. అర్హులైన వారికి నాలుగు ప్రాసెస్ లలో లోన్ వస్తుంది.
No comments:
Post a Comment