Thursday 2 April 2020

లాక్ డౌన్ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ఆఫర్, ఉచితంగా 100 ని.ల కాలింగ్ మరియు ఎస్ఎంఎస్‌లు



లాక్ డౌన్  సందర్భంగా రిలయన్స్ జియో  కొత్త ఆఫర్, ఉచితంగా 100 ని. కాలింగ్ మరియు ఎస్ఎంఎస్లు

  
లాక్ డౌన్ సందర్భంగా ప్రభుత్వంతో పాటు అన్ని సంస్థలు ప్రజలకు విలైనంత వరకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాయి. అందులో భాగంగానే రిలయన్స్ సంస్థ పలు రకాలుగా జియో వినియోగదారులకి ఎదో ఒక ఆఫర్ని ప్రకటిస్తూనే ఉంది. మొన్న  ఇంటినుండి పనిచేసే ఉద్యోగుల కోసం డాటాని పెంచడం జరిగింది.  దాంతో పాటు ఇంటర్నెట్ లాక్ డౌన్ ఉన్నంత వరకు వాడుకునే విధంగా ఆఫర్ని ఇస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా ఉచితంగా 100 ని. కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ లను అందిస్తోంది. ఆఫర్  ఏప్రియల్ 17వరకు అందుబాటులో  ఉంటుంది. అలాగే సమయంలో మీ ఆఫర్ తిమె అయిపోయినైప్పటికీ మీకు  ఇన్ కమింగ్ కాల్ ఫెసిలిటిని కలిగి ఉంటుందని జియో సంస్థ వెల్లడించింది.  

No comments:

Post a Comment