Thursday 2 April 2020

జోర్డాన్‌లో చిక్కుకున్న మలయాళ హీరో....... ఫుడ్ దొరకక ఇబ్బంది పడుతున్న చిత్ర యూనిట్


జోర్డాన్లో చిక్కుకున్న మలయాళ హీరో.......  ఫుడ్ దొరకక  ఇబ్బంది పడుతున్న చిత్ర యూనిట్


షూటింగ్ నిమిత్తమై జోర్డాన్ వెళ్ళిన మలయాళి చిత్ర యూనిట్. మలయాళి హీరో ప్రుథ్వి రాజ్, తన కొత్త సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్ళారు. కరోనా వ్యాప్తించటంతో ప్రపంచంలో అన్ని దేశాలు లాక్ డౌ చేస్తున్నాయి. దీంతో రవాణా సౌకర్యం కూడా ఆగిపోయింది.  విమానాలు అన్ని రద్దు అయ్యయి. వాళ్ళు ఇండియాకి తిరిగి రావడానికి వీలు లేకుండా పొయింది. చిత్ర యూనిట్ మొత్తం అక్కడే ఇరుక్కుపోయారు.

వారికి అక్కడ సరైన అహారం దొరకక ఇబ్బంది పడుతున్నరని సమాచారం. అయితే మలయాళి సినీ పెద్దలు వారిని ఎలాగైనా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

వారంతా క్షేమంగా తిరిగి రావాలని ఆశిద్దాం.  

No comments:

Post a Comment