బ్రేకింగ్ న్యూస్:
లాక్డౌన్ మరోసారి పొడిగింపు.
లాక్డౌన్ని
మే 17 వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మే 3 వ తేదీన లాక్డౌన్
ముగుస్తుండడంతో కేంద్ర హోంశాఖ ఈ ప్రకటన చేసింది.
లాక్డౌన్ పొడగించడం ఇది మూడవసారి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండతంతో మరొసారి లాక్డౌన్ పొడిగించారు.
ఆరెంజ్ మరియు
గ్రీన్ జోన్లలో ఇదివరకంటే ఎక్కువ సడలింపులు ఇవ్వడం కొంత ఉపశమనం. కానీ కేంద్రం ఇచ్చిన
ఈ సడలింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేకుంటే ఇప్పటిలాగే
కఠినంగా ఉంచబోతోందా అన్న విషయం తెలియాల్సి
ఉంది.
No comments:
Post a Comment