Tuesday 12 May 2020

Latest News: ప్రధాని మోడీ లాక్‌డౌన్ 4.0 వైపే మొగ్గు


మే 17 తర్వాత లాక్‌డౌన్ 4.0
 

ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని  ప్రకటించారు.  ఈ ప్యాకేజీని వ్యవసాయం, కుటీర, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్న కేంద్ర ప్రభుత్వం. వలసలు, కూలీలు, పేదలు, మత్స కారులకు ఈ ప్యాకేజీ ఊతం కలిగించే అవకాశం. 

రేపు పూర్తి వివరాలను వెల్లడించనున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.

అయితే మే 17 తర్వాత లాక్‌డౌన్ 4.0 ఉండబోతోందని,అయితే అది ఎలా ఉండబోయేది మే 18 లోపల ప్రకటిస్తామని ప్రధాని మోడీ చెప్పారు.  

No comments:

Post a Comment