Thursday 2 April 2020

మహా రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు


మహా రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు 


పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ముంబైలో  ఉన్న కర్నూలు నుండి వలస వచ్చిన కూలీలను ఆదుకోవాలని, వారికి తగిన సదుపాయాలను కల్పించాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేని కోరారు.

ఆ మెస్సేజ్‌కి రిప్లై ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆంద్రప్రదేశ్ నుండి వలస వచ్చిన  కూలీలను ఆదుకుంటామని, తగిన సహాయం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది.

దానికి పవన్ కళ్యాణ్ ఇంత బిజీ ఉన్నప్పటికి తన మెస్సజ్‌కి రిప్లై ఇచ్చినందుకు కృతఙ్ఞతలు  తెలుపుకున్నారు.   

No comments:

Post a Comment