యాంకర్ సుమ ఇంట్లో
విషాదం..... రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మి మరణం
దేవదాస్ కనకాల
కూతురు, రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మి సోమవారం ఉదయం మరణించారు. ఆమె గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈమె మరణ
వార్త టెలివిజన్ మరియు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసాయి.
ప్రముఖ రంగస్థల
మరియు సినీ నటుడు దేవదాస్ కనకాల, శ్రీలష్మి దంపతులకు శ్రీ లక్ష్మి జన్మించారు. మద్రాస్
విష్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసారు.
దూరదర్శన్లో
ప్రసారమైన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టారు.
అలా తను పలు టీవి చానల్స్ సీరియళ్ళలో నటిస్తూ టెలివిజన్ రంగంలో కొనసాగుతోంది.
గత కొద్ది రోజులుగా
ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ
వ్యాధితో సోమవారం ఉదయం ఆమె మరణించడం జరిగింది.
No comments:
Post a Comment