మహేష్ బాబు సర్కారు వారి
పాట సినిమాలో హిరోయిన్ గా సాయి మంజ్రేకర్?
మహేష్ బాబు 27వ చిత్రం
సర్కారు వారి పాట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్
విడుదల అయినప్పటినుండి సినిమా పై అంచనాలు పెరిగాయి. అయితే సినిమాలో మహేష్ బాబుకు
జోడి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.
మొన్నటివరకు మహేశ్ బాబుకి
జోడిగా కీర్తి సురేష్ పేరు వినిపించింది. కాని ఈ విషయాన్ని తనని అడగగా, నన్నెవరు
సంప్రదినట్టుగా తేల్చేసింది. దీంతో కీర్తి హిరోయిన్ కాదన్న విషయం కన్ఫర్మ్ అయింది.
తరువాత దబాంగ్ 3 హిరోయిన్ సాయి మంజ్రేకర్
పేరు ప్రచారంలోకి వచ్చింది. దబాంగ్ 3 లో హిరోయిన్ గా అందరిని ఆకట్టుకుంది.
అయితే సాయి మంజ్రేకర్
ఇటివలే మీడియా తో దీని గురించి
మాట్లాడుతూ, ఈబాగా తెలుసు అని విషయం ఇంకా
తన దాక రాలేదని చెప్పింది. అలాగే నమ్రతకు మా అమ్మా నాన్న బాగా తెలుసనీ
చెప్పుకొచ్చింది. అంటే మహేష్ బాబు భార్య నమ్రతకు తెలిసిన అమ్మాయే కాబట్టి సాయి
మంజ్రేకర్ సర్కారి వారి పాట సినిమాలో హిరోయిన్ అని ప్రచారం జరుగుతోంది.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది
తెలవాలంటే, సర్కారి వారి పాట టీం నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
No comments:
Post a Comment