ఎస్బిఐ ఖాతా దారులకు
శుభవార్త
మినుమం
బ్యాలెన్స్ నిబంధన తొలగింపు
స్టేట్
బాంక్ ఆఫ్ ఇండియా తన
ఖాతాదారులకు నిన్నశుభవార్తను అందించింది. మినుమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. ఇంతకుముందు ఖాతాదరులు తమ ఖాతాల్లో కనీస
నిల్వను ఉంచాల్సి వచ్చేది . ఇప్పుడు ఈ ప్రకటనతో ఖాతాదారులకు
కాస్త ఊరట అనే చెప్పొచ్చు.
దేశంలో
ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోత్సాహ
చర్యల్లో భాగంగా ఏ ప్రకటనను విడుదల
చేసింది. అలాగే పొదుపు ఖాతాలపై
వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది.
అలాగే
ఎస్ఎంఎస్ చార్జీలను కూడా మాఫీ చేసింది.
No comments:
Post a Comment