Thursday 12 March 2020

ఎస్బిఐ ఖాతా దారులకు శుభవార్త



ఎస్బిఐ  ఖాతా దారులకు శుభవార్త

మినుమం బ్యాలెన్స్ నిబంధన తొలగింపు

స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నిన్నశుభవార్తను అందించింది. మినుమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. ఇంతకుముందు ఖాతాదరులు తమ ఖాతాల్లో కనీస నిల్వను ఉంచాల్సి వచ్చేది . ఇప్పుడు ప్రకటనతో ఖాతాదారులకు కాస్త ఊరట అనే చెప్పొచ్చు.

దేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా ప్రకటనను విడుదల చేసింది. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. 

అలాగే ఎస్ఎంఎస్ చార్జీలను కూడా మాఫీ చేసింది.   

No comments:

Post a Comment