తెలంగాణాలో మే
7వ తేదీ వరకు లాక్డౌన్ పొడగింపు.
మే 3వ తేడి వరకు
కేంద్రం లాక్డౌన్ని పొడగించిన సంగతి తెలిసిందే. అలాగే రేపటినుండి ఏప్రియల్ 20 వ తేదీ
నుండి కొన్ని సడలింపులను ఇచ్చింది.
అయితే తెలంగాణా
ప్రభుత్వం మాత్రం ఇంకా నాలుగు రోజులు ఎక్కువగా పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏరోజు జరిగిన సుధీర్గ క్యాబినెట్ మీటింగ్ తరువాతర రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే
రేపటినుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు తెలంగాణాలో వర్తించవు అని సీఎం కెసి్ఆర్ ప్రకటించారు.
ఈ లాక్డౌన్
పీరియడ్లో నిబంధనలను కఠినతరం చెయనున్నారని ఆయన తెలిపారు. మే 7 వ తేదీ తర్వాత అప్పటి
పరిస్థితిని అంచనా వేసి తరువాత ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి ప్రకటిస్తాం
అని ఆయన చెప్పారు.
Good Decision
ReplyDelete