Sunday 19 April 2020

తెలంగాణాలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడగింపు


తెలంగాణాలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడగింపు.
 

మే 3వ తేడి వరకు కేంద్రం లాక్‌డౌన్‌ని పొడగించిన సంగతి తెలిసిందే. అలాగే రేపటినుండి ఏప్రియల్ 20 వ తేదీ నుండి కొన్ని సడలింపులను ఇచ్చింది.

అయితే తెలంగాణా ప్రభుత్వం మాత్రం ఇంకా నాలుగు రోజులు ఎక్కువగా పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది.  ఏరోజు జరిగిన సుధీర్గ క్యాబినెట్ మీటింగ్ తరువాతర  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే రేపటినుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు తెలంగాణాలో వర్తించవు అని సీఎం కెసి్ఆర్  ప్రకటించారు.

ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో నిబంధనలను కఠినతరం చెయనున్నారని ఆయన తెలిపారు. మే 7 వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితిని అంచనా వేసి తరువాత ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి ప్రకటిస్తాం అని ఆయన చెప్పారు.       

1 comment: