రిలయన్స్ జియో
క్రొత్త ప్రీ పెయిడ్ ప్లాన్
కరోనా వైరస్
ప్రభావం వల్ల అన్ని బహుళజాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుండే పని చేయాలని ఆదేశించాయి.
కానీ ఇంటర్నెట్ లేకుండా ఈ కాలంలో పని చేయడం
అనేది చాలా కష్టం. జియో మొబైల్ వచ్చాక ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి
వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా జియో సంస్థ ఇంట్లో ఉండి పని చేసేవారికోసం
కొత్త ప్రిపేయిడ్ ప్లాన్ని తెచ్చింది.
ఈ జియో ప్లాన్
రూ. 251 గా నిర్ణయించారు, ఈ ప్లాన్లో రోజుకు
2 జిబి డాటా, 51 రోజుల వాలిడిటితో అందిస్తున్నారు. టోటల్గా 102 జిబి డాటా ఈ ప్లాన్తో
పొందవచ్చు. డాటా లిమిట్ అయిపోయాక కూడా యూజర్స్ 64 కెపిబిస్ స్పిడ్తో ఇంటర్నెట్ని
వాడుకోవచ్చు.
అయితే ఇక్కడ గమనిచాల్సింది ఏంటంటే ఈ ప్లాన్లో డాటా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కాల్స్ లేక ఎస్
ఎం ఎస్ కోసం ఈ ప్లాన్ వర్తించదు.
కాబట్టి డాటా
మాత్రమే వాడుకోవాలనుకునేవారు ఈ ప్లాన్ని రిచార్జ్ చెయిచుకోండి. మై జియో వెబ్ సైట్
లోకి వెళ్ళి , 4 జి వోచర్స్లో ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవొచ్చు.
No comments:
Post a Comment