ఎల్ఐసి
పాలసీదారులకు గుడ్ న్యూస్
ప్రీమియుం
చెల్లింపుల గడువు తేదీ పొడిగింపు.
ప్రస్తుతం
దేశంలో ఉన్న పరిస్థితులను ద్రుష్టిలో
ఉంచుకొని ఎల్ఐసి వారు తమ పాలసీదారులకు
ఒక వెసులుబాతుని కల్పించింది. కరోనా ప్రభావం వల్ల
దేశంలోని ప్రజలెవరు తమ ఇళ్ళ నుండి
బయటకు రాలేని పరిస్థితి. దేశం మొత్తం మార్చి
23 నుండి 31 వరకు లాక్ డౌన్
ని ప్రకటించింది. ఎవరైనా పాలసీదారులు చెల్లించాల్సిన
ప్రీమియుం గడువు తేదీ 31 మార్చి
అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎల్ఐసి
వారు ఈ గడువును వచ్చే
నెల ఏప్రిల్ 15 వతేదీ
వరకు పొడిగించారు.
No comments:
Post a Comment